
క్విట్ జగన్… సేవ్ ఆంధ్రప్రదేశ్
On May 21, 2022 by localnewsక్విట్ జగన్… సేవ్ ఆంధ్రప్రదేశ్ – ప్రజా ఉద్యమాల ద్వారా వైసీపీని బంగాళాఖాతంలో కలిపే దాకా ఈ రాష్ట్రానికి మోక్షం లేదు -జాకీ పరిశ్రమ పారిపోవడానికి రూ.15కోట్లు లంచాలు ఇవ్వాలని బెదిరించింది వాస్తవం కాదా.? – ప్రజలను బాదడానికి ఇంకేమీ లేకపోగా మళ్లీ బాదుతున్నారు -కరువు జిల్లా రైతులకు డ్రిప్ ఇవ్వకుండా మభ్యపెడుతున్నారు -నాసిరకం మద్యం, జె-ట్యాక్స్ ధరలు ఎక్కడంటే ఏపీలోనే.. – ప్రతి ఒక్కరికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది.. పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నా – ఎమ్మెల్యేకు

ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యం!
On May 21, 2022 by localnewsఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యం! పేదల వైద్యం కొరకు వెనుకడుగు వేయం.. తెలంగాణాలో మందుల కొరత లేదు.. మంత్రి హరీష్ రావు స్పష్టీకరణ… మీడియాఫైల్స్/యాదాద్రి భువనగిరి: ఆరోగ్య తెలంగాణ సాధనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి టి. హరీశ్ రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 46 లక్షలతో ఏర్పాటు చేసిన 30 పడకల డెడికేటెడ్ పీడియాట్రిక్ సెంటర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్

హరితహారం లక్ష్యాలు సాధించాలి
On May 18, 2022 by localnewsహరితహారం లక్ష్యాలు సాధించాలి అధికారులను ఆదేశించిన కలెక్టర్ పమేలా సత్పతి మీడియాఫైల్స్/యాదాద్రి భువనగిరి: రాబోయే హరితహారం కార్యక్రమంలో జిల్లాలో 28 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని, వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యానికి తగినట్లుగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేటు మీటింగ్ హాలులో మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయితీ అధికారులు, ఎపిఎంలు, పంచాయితీ రాజ్ ఇంజనీర్లతో

ప్రజలకు నాణ్యమైన వైద్యం : డాక్టర్ శ్రీనివాసరావు
On May 18, 2022 by localnewsప్రజలకు నాణ్యమైన వైద్యం : డాక్టర్ శ్రీనివాసరావు మీడియాఫైల్స్/యాదాద్రి భువనగిరి: ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దానికి 11,300 కోట్ల నిధుల కేటాయింపే సాక్ష్యమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టరు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం

ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ఏది…?
On May 18, 2022 by localnewsప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ఏది…! మాజీ ఎంఎల్ఏ,బీజేపీ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్ మీడియాఫైల్స్/యాదాద్రి భువనగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండలాల విభజన ఏర్పాటు అభాసుపాలైందని మాజీ ఎంఎల్ఏ,బీజేపీ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలోని టిఎస్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ గృహంలో మంగళవారం ఎల్లమ్మ పండుగ ఘనంగా జరిగింది. ఈ పండగకు హాజరైన భిక్షమయ్య గౌడ్ విలేఖరులతో మాట్లాడారు. ఆలేరు

మేడారంలో ట్రైనింగ్ ఐఏఎస్ అధికారులు
On May 13, 2022 by localnewsమేడారంలో ట్రైనింగ్ ఐఏఎస్ అధికారులు మీడియాఫైల్స్/ఏటూరునాగారం: తెలంగాణా రాష్టం కు ఎంపిక అయిన 7 మంది ఐ ఏ ఎస్ అధికారులు గురువారం ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను ఐఏఎస్ ట్రైనింగ్ అధికారులు 2020వ బ్యాచ్కు చెందిన వారు, 7 గురు తల్లులను దర్శించుకొని, అమ్మవారికి మొక్కులు చెల్లించారు. మేడారం ప్రాంతం ను పరిశీలించారు. ముందుగా గిరిజన సంప్రదాయప్రకారంగా మేడారం జాతర ఇ. ఓ. రాజేందర్,మేడారం జాతర

జూన్4న హైదరాబాద్ లో డిజెఎఫ్ జర్నలిస్టుల మహాసభ
On May 11, 2022 by localnewsజూన్4న హైదరాబాద్ లో డిజెఎఫ్ జర్నలిస్టుల మహాసభ హైదరాబాద్ః జర్నలిస్టుల హక్కుల సాధనే ధ్యేయంగా ఏర్పడిన డిజెఎఫ్ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదిన హైదరాబాద్ నగరంలో డిజెఎఫ్ తెలంగాణ రాష్ట్ర ‘మహాసభ’ ఏర్పాటు చేయడం జరిగింది. అక్రిడిటేషన్తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్ రూమ్లు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో పాటు ఉచిత విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఇతర హక్కుల సాధన కోసం పాలకుల దృష్టికి గట్టిగా తీసుకపోవాలనే ప్రధాన లక్ష్యంతో ఈ

పెండింగ్ పనులు పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్
On May 11, 2022 by localnewsపెండింగ్ పనులు పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ ఏటూరునాగారం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటూరునాగారం ఐటిడిఏ పరిధిలో చేపట్టబడిన గురుకులాలు, మోడల్ స్కూల్, బిటి రోడ్స్, అంగన్ వాడికేంద్రాలు తదితర వర్క్స్ ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని,సంబంధిత ఇంజనీరింగు అధికారులను ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఐటిడిఏ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొన్ని ఇంజనీరింగ్

హుజూర్ నగర్ నియోజకవర్గ మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
On May 3, 2022 by localnewsహుజూర్ నగర్ నియోజకవర్గ మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు హుజూర్ నగర్ నియోజకవర్గ మైనార్టీ సోదరులకు సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాల నుండి ముస్లిం సోదరులు కరోనా మహమ్మారి వలన రంజాన్ నెలలో ఉపవాసాలు కానీ తరాబి నమాజ్ లు అనేక ఇబ్బందులతో కఠినంగా పండుగ కూడా ఇండ్ల లొనే జరుపుకోవడం జరిగింది. అదృష్టవశాత్తు 2022 లో నమాజ్ లు మసీదులలో జరగడంతో ముస్లిం సోదరులు సంతోషంతో